మైసూరారెడ్డి
0 Views1976లో నిడిజువ్వి సర్పంచిగానూ, 1978లో కమలాపురం సమితి ప్రెశిడెంట్గానూ ఉన్నారు. 1983లో అసెంబ్లీ సాధారణ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మైసూరారెడ్డి తెలుగుదేశం ప్రభంజనంలో కొట్టుకుపోయారు. ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వడ్లమాని వెంకటరెడ్డి చేతిలో 6,095 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. 1985లో పోటీ చేసిన మైసూరారెడ్డి 31,240 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 1989లో 38,727 ఓట్ల ఆధిక్యత పొందారు. 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గండ్లూరి వీరశివారెడ్డి చేతిలో 6,163ఓట్ల […]
Continue Reading