బీసీలకు సంబంధించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటికి అధ్యక్షులను నియమించింది. అందులో ఐదుగురు జిల్లా వాసులే కావడం విశేషం.
[table id=5 /]
యాదవ కార్పొరేషన్
పేరు: నాన్యంపల్లె హరీష్కుమార్ యాదవ్
పుట్టినతేది: ఆగస్టు 08, 1988
విద్యార్హత: బీఎస్సీ
భార్య: నేహ
పిల్లలు: చార్విశ్రీ, దర్శియాదవ్
స్వగ్రామం: పులివెందుల
సగర, ఉప్పర కార్పొరేషన్
పేరు: గానుగపెంట రమణమ్మ
పుట్టినతేది: జులై 14, 1972
విద్యార్హత: ఎస్ఎస్సీ
భర్త: గానుగపెంట శ్రీనివాసులు
స్వగ్రామం: బద్వేలు
నాయి బ్రాహ్మణ కార్పొరేషన్
పేరు: సిద్ధవటం యానాదయ్య
పుట్టినతేది: జులై 1, 1968
విద్యార్హత: బీఏ
భార్య: వెంకటసుబ్బమ్మ
పిల్లలు: శ్రీహరి, రెడ్డి వైష్ణవి
గ్రామం: అత్తిగారిపల్లె
మండలం: పెనగలూరు
పద్మశాలి కార్పొరేషన్
పేరు: జింకా విజయలక్ష్మి
పుట్టినతేది: అక్టోబరు 18, 1982
విద్యార్హత: ఎమ్కాం, ఎల్ఎల్బీ,
వృత్తి: న్యాయవాది
స్వగ్రామం: ప్రొద్దుటూరు
నూర్బాషా కార్పొరేషన్
పేరు : ఫక్రూబీ
పుట్టినతేది: జూన్ 6, 1983
విద్యార్హత: పదో తరగతి
భర్త: రఫి
పిల్లలు: నూర్మహమ్మద్, బాబా మస్తాన్
స్వగ్రామం: పులివెందుల